
భూమి
అన్వేషణ ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఆ అన్వేషణలు
చైనా, పాలినేషియాల వరకు
కూడా విస్తరించాయి. అంతే కాక ఆయా ప్రాంతాల వారు కూడా ప్రపంచంలో ఇతర ప్రాంతాలకి ప్రయాణించారు. ఆ ప్రయత్నంలో ముక్తాయింపుగా
క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు. ఆ తరువాత కొన్ని
శతాబ్దాల పాటు జరిగిన యాత్రలలో భూమి యొక్క భౌగోళిక అన్వేషణ పూర్తయ్యింది. కొలంబస్ యొక్క మొట్టమొదటి సముద్ర యాత్ర ఎరటోస్తినిస్ చేసిన లెక్కలతో సరిగ్గా అనుసంధానమై వుంది. కొలంబస్ కి
మొదటి నుంచి...
postlink